సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరులో ఎంజె హాస్పిటల్ లో చెయుత సంస్థ అదినేత ,సర్జన డాక్టర్ మధు శేఖర్ జన్మదినోత్స్వమ్ ఘనంగా నిర్వహించిన అబిమానులు ,మిత్రులు మందుగా సర్వ మత పెద్దల అశిషులు తీసుకుని తల్లి లక్కీషిమి అమ్మ ,అశిషులు తీసుకొన్నారు . బార్యడాక్టర్ నందితపూలమాలవేసి కార్య్కర్మాన్ని ప్రారంభించారు . అధ్వర్యంలో కేక్ కట్ చేసినారు .సెల్ఫోన్ ద్వార రాష్ట్ర మంత్రి ప్రశాంత రెడ్డి ,అర్మూర్ ఎమెల్యే ,జిల్ల తెరాస అద్యక్షుడు జీవన్ రెడ్డి ,రురల్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ,దర్పల్లి జడ్పీటిసీ జగన్ ,అకుల లలిత ,మార గంగారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .జన్మదిన సందర్బంగ చుట్టూ ప్రక్కల అబిమానులు కేక్ కట్ చేసి పూలమాల ,శాలువాలతో సన్మానించరు .నిజమాబాద్ జిల్లtuwj (iju) సభ్యుడు సర్కార్ సామ మురళి పటెల్ ,సందీప్ ,సునిల్ దయసాగర్ ,కలిగొటా గంగాదర్ ,నవనాథపురం ప్రెస్ క్లబ్ నరేందర్ ,సత్పుత్ శ్రీనివాస్ ఈ సందర్బంగ సర్జన డాక్టరు మధు శేఖర్ మాట్లాడుతు ఇంత అభిమానాన్ని చూయించిన ప్రతి ఒక్కరి కి అబివనందనాలు తెలిపారు .
-----------------------
Admin