Sunday, 26 July 2026 02:50:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా ఆరోగ్య శాఖ అధికారిని మరియు జిల్లా కలెక్టర్ సమావేశం జరిగినది...

Date : 09 August 2023 03:02 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ JVL శిరీష లైన్ డిపార్ట్మెంట్స్ తో కలిపి కన్వర్జేన్సీ సమావేశమును నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్లు తమ తమ విభాగాల విధుల గూర్చి క్లుప్తంగా వివరించడం జరిగినది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ...... డిస్టిక్ పారా మీటర్స్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలని, సిబ్బంది యొక్క హాజరు బయోమెట్రిక్ విధానంలో 100% ఉండాలని, దాని ప్రకారమే జీతాలు చేయాలని, బయోమెట్రిక్ లేని చోట కన్సల్ట్ సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్లు తప్పుడు అటెండెన్స్ ఇచ్చిన ఎడల, దానికి వారే బాధ్యులు అని తెలియజేయడం జరిగినది. గతంలో ఆసుపత్రి పనులు ఎంత జరిగినవి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది నివేదికను జిల్లా కార్యాలయమునకు సమర్పించవలెనని, ప్రతి పారామీటర్స్ పై ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి రివ్యూ నిర్వహించవలెనని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె.వి.ఎల్ శిరీష ,డిప్యూటీ డి.ఎం అండ్ హెచ్. ఓ లు డాక్టర్ సుకృత, డాక్టర్ రాజ్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు, జి జి హెచ్ సూపరింటెండెంట్ కుమారస్వామి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ డాక్టర్. లక్ష్మణ్ రావు గారు, డి సి హెచ్ సూపరింటెండెంట్ రవి బాబు గారు ,ఎం సి హెచ్ రామవరం డాక్టర్ సరళ , పాల్వంచ ,మణుగూరు, బూర్గంపాడు,అశ్వరావుపేట ఇల్లందు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సూపరింటెండెంట్ లు, TSMIDC డిపార్ట్మెంట్, మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :