సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి తో కలిసి రెవెన్యూ,గృహనిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ సభ్యులు రంజిత్ రెడ్డి, వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు దేవేందర్ రావు,నర్సంపేట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్కా రమేష్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ రెడ్డి,మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,దుగ్గొండి మండల పార్టీ ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్,వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్,బ్లాక్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ ,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకొండ రవి వర్మ,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అడుప నగేష్,జన్ను శ్రావణ్,కొలుగూరి కరుణాకర్ పాల్గొన్నారు...
-----------------------
Admin