Monday, 27 July 2026 03:34:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్.ఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు...

Date : 16 July 2023 03:18 AM Views : 601

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహడ్ పట్టణంలోని ప్రధాన సెంటర్ సమీపంలో బూర్గంపహడ్ అదనపు ఎస్.ఐ శ్రీను నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు....వాహనాలు మొత్తం సున్నంగా పరిశీలించి గంజాయి,గుట్కా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడమే కాక వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి అని,యువత గంజాయి వైపు దారి మళ్లకుండా మంచి భవిష్యత్తును అందించడం మన అందరి బాధ్యత అని ఇధి సామాజిక చెడు ప్రమాదకరం అని,మొగ్గ దశలోనే దీనిని తుంచివేయాలి అని ఎస్ఐ శ్రీను నాయక్ వాహన దారులకు తెలిపారు,అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే కటకటాలు లెక్కించాల్సి వస్తుంది అని,అలాగే ద్విచక్ర వాహనదారులు ప్రధాన రహదారి మీదకు వచ్చేప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని,అలాగే ప్రతిఒక్క వాహనదారులు తప్పనిసరి వాహనానికి సంబంధిత సరిఅయిన పత్రాలు వాహనం నడిపేటప్పుడు దగ్గర ఉంచుకోవాలి అని,అలాగే వాహనాల నంబర్ ప్లేట్ లు సరిగ్గా వుండేలా చూసుకోవాలి అని,నూతన వాహనాలు రిజిస్ట్రషన్ చేసుకొని నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాతే వాహనాలు రోడ్డు పై నడపాలి అని లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య వారి సిబ్బంది వెంకట రమణ,శ్రీను పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :