Sunday, 26 July 2026 08:17:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కృష్ణాపురం గ్రామంలో డాక్టర్ రాహిల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం...

Date : 08 October 2025 06:54 PM Views : 231

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో Dr Rahil , ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది ఈ ఆరోగ్య శిబిరం నందు 65 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడం జరిగినది పదిమంది జ్వరపీడుతలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా ఎటువంటి మలేరియా గా నమోదు అవ్వలేదు డాక్టర్ గారు మాట్లాడుతూ వాతావరణ మార్పుల వలన చర్మ వ్యాధులు కొంతమందికి రావడం జరిగినది. వారికి చికిత్స చేసి చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు చర్యల గురించి నివారణ పద్ధతుల గురించి తెలియజేయుట జరిగినది అసంక్రమిత వ్యాధుల కొరకు పరీక్షలు చేయగా కొత్తగా ఇద్దరికీ BP ఉన్నట్లు నిర్ధారణ అవగా చికిత్స మొదలుపెట్టడం జరిగినది కాలానుగుణంగా వాతావరణ మార్పుల వలన జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కాచి చల్లార్చిన నీరు త్రాగుకుంటా, దోమలు కుట్టకుండా రక్షించుకుంటూ, వ్యాధి నిరోధకతను పెంచుకొనుటకు సమతుల ఆహారం తీసుకోవాలని తెలియజేయటం జరిగినది ఈ కార్యక్రమంలో HEO వేణుగోపాల్ కృష్ణ, HA తిరుపతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: