Sunday, 26 July 2026 01:04:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సివిల్ మరియు క్రిమినల్ చట్టాలపై అవగహన ....

Date : 10 November 2022 11:49 PM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : కొండపల్లి మండలం పరిధిలోని చిన్న అడిసర్ల గ్రామ పంచాయతీలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.... ఈ కార్యక్రమాల్లో ప్రజలకు సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు భూ రికార్డులు మరియు సమాచార చట్టంపై అవగాహన కనిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తలుగా మిట్టపల్లి యాదయ్య, మాతంగి సురేష్ కుమార్, డీ. వెంకన్న న్యాయవాదులు నేనావత్ బుజ్జిబాయీ, ప్యారా లీగల్ వాలంటరీలు, మరియు గ్రామ సర్పంచ్ గడ్డం శ్రీరాములు, గ్రామ కార్యదర్శి వెంకటయ్య, గ్రామం పెద్దలు భూతరాజు, మల్లయ్య, గడ్డం ముత్యాలు, స్వరాజ్యలక్ష్మి, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, భాగ్యమ్మ, ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :