Monday, 27 July 2026 11:39:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పారిశుధ్య కార్మికులకు అండగా పిల్లుట్ల రఘు... ఓజో ఫౌండేషన్ ఇంచార్జి -కుక్కల వెంకన్న

Date : 09 July 2023 08:17 AM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ల చెరువు : మండలం &చింతలపాలెం మండల కేంద్రాలలోనీ ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయలా ముందు ఏర్పాటు చేసిన నిర్వ దిక సమ్మె కార్యక్రమనికి ఓజో ఫౌండేషన్ అధి నేత ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గోని వారికి సంఘీభావం తెలిపినారు ఈ సందర్బంగా వాళ్లకు 200కేజీల బియ్యం 20కేజీల పప్పు ఇవ్వడం జరిగింది వారిని ఉద్దేశిస్తూ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఈ రోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి అంటే దానికి కారణం పారిశుధ్య కార్మికులే కాబట్టి వారు ఈ రోజు పడుతున్న ఇబ్బంది మీ అందరికి తెలుసు ఈ రోజులలో రోజు వారి కూలి700/రూపాయలు అలాంటిది ఒక రోజుకు కూలి 300/రూపాయల కు పని చేయాలంటే వారి ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది వారి పిల్లల చదువు ఏమిపెట్టి చదివించు కోవాలి తక్షణమే వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించి నెలకు కనీసం 18000/రూపాయలు ఇచ్చి వారిని గౌరవించాలి అని డిమాండ్ చేస్తున్నా అదేవిదంగా ఈ సమస్య ఇలాగే ఉంటే రాబోయే రోజులలో పిల్లుట్ల రఘు ఎమ్మెల్యే అయినా తర్వాత పార్టీలకు అతితంగా ఏడు మండలలో ఉన్న పారిశుధ్య కార్మికు లందరికి న్యాయం చేసే విదంగా కృషి చేస్తారు. అవసరమైతే తన సొంత ఖర్చులతో ఆదుకుంటారు అని చెప్పారు ఏమి ఆశించకుండానే కొన్ని లక్షల మందికి అన్న దానం కార్యక్రమం చేయడం గాని ఎన్నో దేవాలయాలను నిర్మించడం గాని వాటర్ ప్లాంట్లన్ ఏర్పాటు చేయడం బోర్లను వేపించడం ఉచితంగా ఎస్సై & కానిస్టేబుల్ కోచింగ్ విపించడం హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమలు చేసిన ఏకైక బిసి బిడ్డా మన రఘు కాబట్టి మిత్రులారా కులాలకు అతీతంగా సేవా చేస్తున్న రఘు లాంటి మంచి వ్యక్తి నీ అందరిస్తారని కోరుకుంటున్న ఈ కార్యక్రమం లో శ్రీను,రమేష్ రెడ్డి, యాకుబ్ బాబా,చిలక యేసు,ప్రశాంత్,రవి నాయక్,బాబు నాయక్,తులసిరాం, హనుమా నాయక్, రామకృష్ణ,పారిశుధ్య కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: