సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ లాసాని సమ్మయ్య ఆరోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు ఉదయము పార్టీ నాయకులతో కలిసి పరామర్శించడం జరిగింది మరియు అదే గ్రామానికి చెందిన కొల్లూరు కిషన్ గారి తండ్రి కొల్లూరు వీరయ్య అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రిందట మరణించగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శలో భాగంగా వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి మండల్ క్లస్టర్ ఇంచార్జ్ శంకేశి కమలాకర్ వంగేటి అశోక్ మెరుగు రాంబాబు నాయకులు దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు దుగ్గొండి మండల మాజీ ఎంపీటీసీ మోర్తల రాజు మండల నాయకులు దేశాయిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కుడుతాలా రాజీరు గ్రామ సర్పంచ్ పాశం పోషాలు ఉప సర్పంచ్ బట్టు అరుణ మాజీ సర్పంచ్ నల్లబెల్లి శోభన్ మరియు మాజీ సర్పంచ్ బొమ్మన శోభన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మన మోహన్ కొల్లూరి రాజు చల్ల కిషన్ కందికొండ లవ కుమార్ ఇమ్మడి పవన్ కళ్యాణ్ సోలంకి శీను మోర్తల రఘు తుత్తురు శీను బుస్సారి రమేష్ బుస్సారి రణధీర్ భూస రమేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter