సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు, పీసీసీ సభ్యుడూ, మాదాడి జశ్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అజ్గర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం క్రియ శీలకంగా పనీ చేస్తు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ అన్న అంటే నేనున్నానంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారిలో ఉత్సాహన్ని దైర్యన్ని నిలుపుతూ స్థానికంగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్ధిక సాయం అందిస్తూ. ప్రజల మనిషి గా గుర్తింపు తెచ్చుకున్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని మాదాడి జశ్వంత్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాలిగామ గ్రామ యువకులు, స్వామి, సంజీవ్,కరుణాకర్,తదితరులు జశ్వంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు...
-----------------------
Admin