సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ మసీదు కాంప్లెక్స్ ఎదురుగా మెయిన్ రోడ్డు పై గుంతలు వుండటంవలన ట్రాక్టర్ ట్రక్ పైనుండి వడ్లబస్తాలు నీటిలో పడిపోయినాయి వాహనం పక్కన ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు హుజూర్ నగర్ అభివృద్ధిలో వెలిగిపోయినది అనటానికి. ఇది ఒకవుదహర్న మాత్రమే. ఇక నెయిన అధికారులు. ప్రజాప్రతినిధులు. మేలుకొని బేషజలకు పోకుండా కొన్ని వందలవహనాలు ప్రతినిత్యం ఈ రోడ్డుపై వెళుతున్నాయి వెంటనే నూతనంగా సీసీ రోడ్డును ఏర్పాటుచేసి వచ్చిపోయే వాహణదారులను. పాదచారులను ఆదుకొనగలరని ప్రజలు కోరుకుంటున్నారు.
-----------------------
Admin