సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం లోని జాన్ పహాడ్ దర్గా నందు గల వక్స్ బోర్డ్ గెస్ట్ హౌస్ లో జూదం ఆడుతూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులు షేక్ అబ్దుల్ గఫార్ ,సంగారెడ్డి కృష్ణారెడ్డి, గౌరవరం విష్ణువర్ధన్ గౌడ్,మాలింటి సాయిలు, కేంపుల సాయిలు,నాని బాబు అనే వ్యక్తులను గెస్ట్ హౌస్ లో రెడ్ హెండెడ్ గా పట్టుకున్న పాలక వీడు పోలీస్ లు వారి వద్ద నుండి 5250 రూపాయలు 6 మొబైల్ ఫోన్ లను ఒక కార్ ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని రేపు హుజూర్ నగర్ కోర్టులో హాజర్ పరుస్తున్నట్లు తెలిపారు. ఇట్టి విషయమై వక్స్ బోర్డ్ వారిని మీడియా వారు పత్రికల వారు సంప్రదించుటకు ప్రయత్నించగా ఎవ్వరు అందుబాటులో లేరు....
-----------------------
Admin