సర్కార్ టీవీ న్యూస్ / నిర్మల్ జిల్లా : బైంసా పట్టణంలో కుమ్మరి శాలివాహన సంఘ ఆరాధ్య దైవమైన శ్రీ సంతు ఘోర కుంబార్గ్ గోరోబా రాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్ గారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాలంటే మట్టి పాత్రలే వాడాలని, మట్టి పాత్రలు వినియోగించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని ఆయన సూచించారు..
-----------------------
Admin