Monday, 27 July 2026 07:12:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నా భూమి నా దేశం... మేరీ మాటి మేరా దేశ్...

Date : 07 September 2023 08:23 AM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేరీ మాట్టి మేరా దేశ్(నా భూమి నా దేశం) కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగుడెం గ్రామంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య గ్రామశాఖఅధ్యక్షులు ములగొండ్ల వెంకటరెడ్డి, నిమ్మల నాగమణి, ఆధ్వర్యంలో అమృత కలశంలో మట్టిని సేకరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం పుట్టిన ఈ నెలను మట్టికి నమస్సుమాంజనులు తెలియజేస్తూ ఈ మట్టిలో పుట్టిన వీరులకు వందనం సమర్పణ భావంతో దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరులను స్మరించుకునే విధంగా దేశ రాజధాని ఢిల్లీ లో స్తూప నిర్మాణని కై పార్టీలకతీతంగా దేశభక్తులు అందరూ కూడా ప్రతి గ్రామం నుండి ఈ నేల మట్టి సేకరణ జరుగుతుందని నేను పుట్టిన ఈ నేల నన్ను కన్న నా దేశం మన మట్టికి నమస్సుమాంజలు తెలియజేస్తూ మన వీరులకు వందనాలు అనే నినాదంతో ముందుకు సాగాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతాల పుల్లయ్య, మండల మోర్చా అధ్యక్షుడు బోబ్బ వీరారెడ్డి, చడపంగు ఈదయ్య, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: