Sunday, 26 July 2026 09:59:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కోటీశ్వరుడు, అయినా 150 యాక్టివాలు దొంగలించాడు...

Date : 06 January 2024 04:09 PM Views : 316

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అహ్మదాబాద్‌లో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 150 యాక్టీవాలను దొంగిలించిన కోటీశ్వరుడు దొంగ పట్టుబడ్డాడు. వాస్తవానికి హితేష్ జైన్ కు లగ్జరీ కార్లలో ప్రయణం అంటే చాలా ఇష్టం.. దీంతో తన కోరికను తీర్చుకోవడానికి దొంతతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఒక యాక్టివాను దొంగిలించేవాడు. అయితే, దొంగిలించిన ఈ యాక్టివాలను అతడు ఎవరికీ విక్రయించలేదు. అలా దొంగిలించిన యాక్టివాతో వివిధ ప్రాంతాలలో తిరిగేవాడు. ఆ తర్వాత యాక్టివాలో పెట్రోల్ అయిపోయిన తర్వాత దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఈ విధంగా అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో సుమారు 150కి పైగా యాక్టివాలు దొంగిలించబడ్డాయి. యాక్టివా దొంగతనం గణాంకాలు పెరుగుతున్నాయి. ఈ సమాచారం క్రైమ్ బ్రాంచ్ కి చేరగా రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. నిందితుడు దొంగిలించిన యాక్టివాపై ప్రయాణం చేస్తూ పిరానాలో పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70 యాక్టివాలు దొంగిలించాడని పిరానా సమీపంలోని ఓపెన్‌ గ్రౌండ్‌లో కొన్ని యాక్టివాలు ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి 20 చోరీ ఆస్తులను క్రైం బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :