సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదల వెంకన్న.తిరపయ్య. వెంకన్న. వెంకటేశ్వర్లు. మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ నాగులు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇనపనూరి రాంబాబు. జానకిపురం మాజీ సర్పంచ్ వాడ వెంకటేశ్వర్లు. లాకావత్ రాంబాబు. బాలాజీ... మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వైయస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin