Monday, 27 July 2026 07:25:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చంద్రబాబు పర్యటన అడ్డుకోవడం చాలా దారుణం...

Date : 19 February 2023 02:01 AM Views : 680

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పార్టీ ఆఫీసులో సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచకాలుకు అతి తొందరలో ప్రజలే సరైన గుణపాఠం చెపుతారు. ప్రజలను మబ్బి పెట్టి ఒక్క ఛాన్స్ అని సీఎం అయినారు .అతి తొందరలో మీ పరిస్థితి కూడా ఒక్క ఛాన్స్ తో అడ్రస్ గల్లంతు *చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా. *వైసిపి ప్రభుత్వం ఫైర్ అయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ *నిన్నటి రోజున తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అనపర్తి సభకు అనుమతి తీసుకున్నాక కూడా అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా?? *వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారా...? *రక్షణ కల్పించాల్సిన పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. *ఏపీలో ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు లేదా....? *చంద్రబాబు నాయుడు కి ,నారా లోకేష్ పాదయాత్ర కు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ భయపడిపోతున్నారు. *ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ తీరు అమానుషం దిగజారడమే , *రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగo అమలు చేయాలనుకోవడం సిగ్గుచేటు. *వైసీపీ ప్రభుత్వం ప్రజా తిరుగుబాటుకు బలికాక తప్పదు. ప్రజలందరూ ఈ బటన్ రెడ్డి ముఖ్యమంత్రి కి అతి తొందర్లోనే బుద్ధి చెప్తారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఖండిచిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, గుట్టురు మాజీ సర్పంచ్ లు సూర్యనారాయణ, గయప్ప, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు ,,త్రివేంద్ర నాయుడు, దాదు మంజు ,నాగార్జున మరియు తదితరులు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :