సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం తన స్వగ్రామం కొమ్ముగూడెం లో పాల్గోని దైవజనులు,పాస్టర్లు సమక్షం లో కేక్ కట్ చేసి,క్రిస్మస్ శుభదినం సందర్భం గ స్వీట్లు పంపిణీ చేసి "క్రిస్మస్ శుభకాంక్షలు తెలియజేసి తరువాత వారు మట్లాడుతూ యేసు క్రీస్తు భోధనలు అనుసరణీయం అని పేర్కొన్నారు.సమస్త జీవులు పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ,దయా,కరుణా వంటిి కలిగి ఉండాలి అని ప్రబోదించిన గొప్ప ప్రవక్త కరుణామయుడు అని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం .ఈ కార్యక్రమం లో పాస్టర్.అబ్రహం,సేవకులు సోయం నరసింహారావు, సోయం.సుబ్బారావు,కీసరి.వెంకటేశ్వర్లు బెరవెల్లి.ప్రసాద్, సోయం.సత్యనారాయణ,చేపా.జోగారావు తధితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin