Monday, 27 July 2026 04:11:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం... - ఎంపీపీ భూక్యా గోపాల్

Date : 03 February 2024 11:17 AM Views : 356

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు :కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని పాలకవీడు ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ అన్నారు. పాలకవీడు మండలం, గుడుగుంట్లపాలెం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జెడ్పిటిసి మాలోతు బుజ్జి మోతిలాల్ నాయక్ తో కలసి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు రూ 5 లక్షలు మంజూరి చేయగా నేడు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అర్హులందరికీ వంద రోజుల్లో అమలు చేయడం ఖాయమన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ విజయవంతంగా అమలవుతుందన్నారు. రూ500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు కసరత్తు లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ బైరెడ్డి జితేందర్ రెడ్డి, మాలోథ్ మోతిలాల్ నాయక్,మండల ప్రధాన కార్యదర్శి నీమానాయక్, మండల యూత్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి , ఎంపీఓ దయాకర్, మాజీ సర్పంచులు బూశిపల్లి వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, నాయకులురామాంజ రెడ్డి, భాస్కర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి కృష్ణ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :