సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం బి.యస్.పి కమిటీ ఈ రోజున భారతదేశ సామాజిక పరివర్తనోద్యమ పితామహురాలు సావిత్రిబాయి పూలే గారి 192వ జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణ కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.ఆమె ఆశయ సాధనం కోసం బహుజన్ సమాజ్ పార్టీ పని చేస్తుంది అని నాయకులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ER మోహన్ ,జిల్లా ఉపాధ్యక్షులు కాటికెలా ఓo ప్రకాశ్ , సంఘటన మంత్రి బాగనోల్ల రామచంద్రం నియోజకవర్గ ఇంచార్జ్ కొండనొల్ల నరేష్ ,నియోకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం , ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ పట్టణ అధ్యక్షులు కోట మహేందర్ జగదేవ్ పూర్ మండల్ అధ్యక్షులు కర్రే అశోక్ కుకునూరుపల్లి మండల్ అధ్యక్షులు ఆశని కనకప్రసాద్ రబ్బానీ నియోజకవర్గ BVF నాయకులు కుకునూరుపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి అనిల్, నాగరాజ్, గణేష్, నవీన్, వంశీ , రాజు , ప్రసాద్, ప్రశాంత్, సభ్యులు మరియు వివిధ మండల కమిటీ నాయకులు సెక్టార్ కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది...
-----------------------
Admin