Monday, 27 July 2026 06:20:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవ సేవే ....మాధవ సేవయని ...

Date : 09 April 2023 11:56 PM Views : 678

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్ని మతాలు ఏ ఒక్కరికి హాని తలపెట్టకుండా జీవించాలని, జిల్లా కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియా మజీద్ లో ఏర్పాటు చేసిన విఫ్తార్ విందులో ఆయన పాల్గొని నమాజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులు పాటు ముస్లింలు కఠోరమైన ఉపవాసాలు పాటిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఉపవాసాలు పాటించి ఆకలి అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలుసుకుని సమాజం లోని బీదసాదల పట్ల సానుభూతి వహించడం నిజంగా హర్షనీయమని చెప్పారు. సృష్టి కర్త అయిన దేవుడు ఒక్కడే. మానవులందరు ఆయన దాసులే. కనుక మనమంతా పరస్పరం సోదర భావంతో సత్యం, న్యాయం,ధర్మం తప్పకు పాటిస్తూ మంచి పనులు, దానధర్మములు చేస్తూ సహనశీలునిగా సమాజం హితం కోరే వారిగా మలిచే ఉపవాసాలు పాటిం చాలని చెప్పారు. స్వచ్చందంగా జకాత్ చెల్లించడం కూడా సమాజం లోని బీదసాదల అవసరాలు తీర్చడానికి ఖర్చు చేయడం కూడా చాలా అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా మీరందరూ సత్ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని, కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల లా జీవించాలి అని ఆకాంక్షించారు. కుటుంబం అన్ని వేళలా ఆరోగ్యంగా, ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పారు. చిన్నతనంలో తన మిత్రులతో కలిసి మజీద్ కు వెళ్ళేవాడినని, ఈ పవిత్ర మాసంలో అలనాటి అనుభూతులు మరచి పోలేనివని చెప్పారు. రంజాన్ పండుగ రోజున మిత్రులతో కలిసి సేమ్యా, పాయసాలు ఎంతో ఇష్టంగా తేనే వాడినని ఆయన గుర్తు కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావు, బ్రదర్ సిరాజ్, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :