Monday, 27 July 2026 12:38:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భద్రాచలం పట్టణంలో ఎల్ టి ఆర్ చట్టానికి విరుద్ధంగా అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు....

Date : 09 December 2022 11:58 PM Views : 454

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణంలో గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేసినారు అట్టి బోర్డులను తొలగించి వలస గిరిజనేతరులు భూమిని కబ్జా చేసి ఎల్ టి ఆర్ చట్టానికి విరుద్ధంగా అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు. అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అమాయక నిరుపేద ఆదివాసీ లు ఏర్పాటు చేసుకున్న గుడిసెలను తొలగించాలని స్థానిక తసీల్దార్ హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం?ఏజెన్సీ లో సేటిల్ మెంట్ పట్టాలు లేకుండా రెవిన్యూ పట్టాలు ఏవిధంగా వచ్చాయో పూర్తిగా విచారణ జరిపి వాటిని రద్దుచేయాలి, ఇక్కడ రెవిన్యూ అధికారులు ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయకుండా గిరిజనేతరులకు కొమ్ము కాస్తూ వారి పక్షాన మాట్లాడడం తగదు,అని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు ముందుగా భద్రాచలం పట్టణంలో రెవెన్యూ భూములను ఆక్రమించిన గిరిజ నేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతే కాని అమాయక ఆదివాసీల ప్రజలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం మంచిది కాదని రెవిన్యూ భూమి కబ్జాదారులపై దృష్టి సారిస్తే మంచిదని అమాయకమైన ఆదివాసి బిడ్డలకు న్యాయం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియ పరిచారు ఈ యొక్క కార్యక్రమంలో వంక వరాల బాబు గడ్డం వెంకన్న బాబు మడకం చిట్టెమ్మ సోడి సీతమ్మ తదితర ఆదివాసి కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: