సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోత్కూరు : రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య అన్నారు మోత్కూరు మండలము అనాజిపురం క్రాస్ రోడ్ వద్ద బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని ఆదివారం నాడు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అధికార పార్టీ నాయకుల అరాచకాలు పెరుగుతున్నాయని అభివృద్ధి కుంటుపడుతున్నదని సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారుఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు,కాపా రవికుమార్ కూరాకుల వెంకటేశ్వర్లు, మల్లె పాక సాయి బాబా,వేల్పుల బంగారు స్వామ శ్యాంసుందర్ రెడ్డి ,గౌరు శ్రీనివాస్,దీటి సందీపు,గుంటి సతీష్ కుమార్ గుదే మధుసూదన్, జక్కుల రాము యాదవ్,రాధారపు మల్లేష్, నార్సింగ్ మహేష్, నోముల వెంకన్న, గ్రామ శాఖ కమ్మ గాని సైదులు, జింకల మల్లయ్య,వెంకన్న బాల నరసయ్య,మరాటి అంజయ , సుతారపు వెంకన్న,సురేష్,దీన్ దయల్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin