Monday, 27 July 2026 10:33:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోటార్ సైకిల్ ల ఘరానా దొంగ అరెస్ట్ ...

Date : 16 September 2022 11:42 PM Views : 749

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చర్ల మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన యువకుడు భద్రాచలంలో మోటార్ సైకిళ్ల ఘరానా దొంగల అరెస్టు... వివరాలను వెల్లడించిన భద్రాచలం ఏ.ఎస్.పి రోహిత్ రాజ్.... భద్రాచలం: అతను ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి, వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోవట్లేదని మోటార్ సైకిల్ లను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ & ప్రైవేటు హాస్పిటల్, ఇండ్ల ముందు డిప్లికేట్ తాళం తో సుమారు 15 మోటార్ సైకిళ్లను రాత్రి వేళలో దొంగతనం చేసి, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటించాడు, ఆ డబ్బులతో జల్సా జీవితం మొదలుపెట్టాడు. చివరకు భద్రాచలం పోలీసులకు చిక్కాడు..... వివరాల్లోకి వెళితే. ప్రైవేటు ఉద్యోగం చేసే చర్ల మండలం, దేవరపల్లి గ్రామనికి చెందిన, కారం కృష్ణమూర్తి, భద్రాచలం పట్టణంలో మోటార్ సైకిల్ లను రాత్రి వేళలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. పోలీసు వారు తనదైన శైలిలో విచారిస్తే మొత్తం 15 మోటార్ సైకిల్ ల వరకు దొంగిలించి, కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలానికి చెందిన కేదాసీ .రాము,కు తక్కువ ధరలకు అమ్మినట్లుగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసువారు 12 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు, మూడు మోటార్ సైకిల్ లను గుర్తించాల్సి ఉంది. ఇట్టి కార్యక్రమంలో భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సై మధు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :