సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈనెల 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రేగా కాంతారావు కొత్తగూడెంలోని ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ లేనందున ముఖ్య నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈనెల 18న ఖమ్మం లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని అన్నారు....
-----------------------
Admin