Sunday, 26 July 2026 02:12:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భార్యపై అనుమానంతో నడి రోడ్డుపై గొంతు కోసిన భర్త...

Date : 22 September 2022 11:31 PM Views : 2464

సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని అడ్వకేట్ కాలనీలో దారుణ హత్య జరిగింది, బార్య పై అనుమానంతో కల్పన(25) ను గొంతు కోసి హత్య చేసాడు, ఆమె భర్త భాస్కర్ అతడిని కటినంగా శిక్షించాలని ఈ సంఘటన చూసిన జనం కోరారు. భాస్కర్ మటన్ షాపులో పని చేస్తాడని. మృత్యురాలు కల్పన కాలనీ లో ఇళ్ళ పనికి వెళ్తుందని కాలనీ వాసులు తెలిపారు, అనుమానంతోనే భాస్కర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు అని కాలనీ వాసులు చెపుతున్నారు. భాస్కర్ రోజు కల్పనను వేధించే వాడని చుట్టు పక్కల వాళ్ళు తెలిపారు. ఈ సంఘటన స్థలం దగ్గరికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :