Monday, 27 July 2026 03:43:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మన ఊరు - మన బడి పనులలో జాప్యం...

Date : 09 June 2023 09:40 AM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం లోని బక్కమాంతుల గూడెం గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ను మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు చేసిన, గత కొన్ని కొన్నాళ్లగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయటంతో పనులు ఆలస్యం అయ్యాయి, జూన్ మాసంలో విద్యాలయాలు ప్రారంభించుకున్న తరగతి గదులు మాత్రం ప్రశ్నార్థకంగా ఉన్నాయని వచ్చిన పిల్లలకు చదువుకునేందుకు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, గత కొన్ని నెలల క్రితమే నిధులు మంజూరైన గాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో పనులలో జాబ్ ఏం జరుగుతుంది. ఇట్టి విషయంపై అధికారులు చొరవ తీసుకొని పాఠశాల బిల్డింగ్ త్వరగా ఏర్పాటు చేయాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. పాత స్కూల్ బిల్డింగు ఎప్పుడు కూలిపోతుందని భయంతో పిల్లలు బిక్కుబిక్కుమంటున్నాని విషయం తెలిసిందే. మండల విద్యాధికారి చాత్రు నాయక్ ను సర్కార్ టీవీ ప్రతినిధి కలిసి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ నిధులు కొంత వరకు జాప్యం జరిగిందని, వాస్తవమే అని, సమస్య మా దృష్టికి వచ్చిన మాట పై కాంట్రాక్టర్ పిలిచ్చి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇట్టి విషయంపై స్కూల్ హెడ్ మాస్టర్ కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు వివరణ ఇచ్చారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :