Monday, 27 July 2026 05:45:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మై హోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో మెగా పశు వైద్య శిబిరం...

Date : 10 February 2024 10:10 AM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం చౌటపల్లి కేంద్రంలో మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో పశు వైద్య మరియు పశుసంవర్ధన శాఖ సూర్యపేట వారి ఆధ్వర్యంలో మేఘ పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్ .శ్రీనివాసరావు (ప్రెసిడెంట్ వర్క్స్ & యూనిట్ హెడ్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మఠంపల్లి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్ .జగన్నాథరావు (అడ్వైజర్)పి& ఏ కే .ఎన్ రావు (జీఎం) పి & ఏ కే. శ్రీనివాసరావు (జీ.ఎం) మైన్స్ పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, ఎంపీపీ పార్వతి కొండా నాయక్ మాట్లాడుతూ... మై హోమ్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చౌటపల్లి ఎంపీటీసీ సైదా కుమారి కాశయ్య, మాజీ ఎంపీపీ లక్ష్మీ వెంకట్ నారాయణ, మాజీ సర్పంచ్ కృష్ణవేణి నరేష్, రామిరెడ్డి, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహాయ సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్, రూప కుమార్ ,పశువై ద్య అధికారులు సుస్మిత ,ఉషారాణి, రమేష్ ,వీరారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,శంకర్, మధు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. పశు వైద్య సిబ్బంది శేషగిరిరావు, రామ కాంత్ ,పంచాయతీ కార్యదర్శి కవిత, గోపాలమిత్రలు ఉపేందర్, రామ్మోహన్ ,అజయ్ ,సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 139 పశువులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించారు. 34 కుక్కలకి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా చేసి 2500 జీవాలకు లివర్ టానికులు అందజేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: