సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,మారప్ప గూడెం,గుత్తావారిగూడెం మల్కారం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలిసి డిసెంబర్ 21 న ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో భారీ మహా సభ కు అధిక సంఖ్య లో పార్టీ శ్రేణులు,అభిమానులు విచ్చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట టీడీపీ ఇంచార్జి కట్రం స్వామి దొర, దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలీ పాషా, అశ్వరావుపేట మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు అంకోలు వెంకటేశ్వరరావు,ఐటిడిపి నాయకులు కొప్పుల చిట్టిబాబు, మల్కారం గ్రామ పెద్దలు, గుత్తా గోపాలరావు,శరమళ్ళ శ్రీను,సున్నం నాగేందర్రావు,లచ్చాపురం వైస్ సర్పంచ్ పుల్లారావు,ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin