సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లో ఆర్థిక శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశానుసారంగా మాదిగ జాతి తరతరాలుగా ఎదురుచూస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ అంశంపై మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ కి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దపంగా కాటమయ్య అధ్యక్షతన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రావూరి విజయభాస్కర్ మాదిగ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి మాదిగ హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షులు రేడ పొంగు రాము మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కస్తాల రవి మాదిగ ఉపాధ్యక్షులు బండారు శంకర్ మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
-----------------------
Admin