సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నూతన SHOగా SI. Y. భాగ్యలక్ష్మి రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇతను ఇంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా DTC ట్రైనింగ్ సెంటర్ నుండి బదిలీపై మక్తల్ కు రావడం జరిగింది. ఇంతకుముందు SHO గా విధులు నిర్వర్తించిన SI పర్వతాలు నారాయణపేట ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వై భాగ్యలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ... మక్తల్ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని, అత్యవసర సమయంలో ప్రజలు తమను సంప్రదించాలని సూచించారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు....
-----------------------
Admin