Sunday, 26 July 2026 03:11:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయండి...

Date : 14 February 2024 09:29 AM Views : 214

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన ఈనెల 16న కార్మికుల సమ్మె గ్రామీణ బంధుని విజయవంతం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కమల నవీన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను ఈ పదేండ్ల కాలంలో సవరించకుండా నిర్లక్ష్యం వ్యవహరించడంతో కార్మికుల ప్రమాణాలు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసరవ సరుకుల ధరల విపరీతంగా పెరిగాయని వీటిని నియంత్రించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు నాలుగు లేబరు కో డ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై జరిగే భారత్ బంద్ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 16వ తారీఖున జరిగే సమ్మెను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కామల్ల సుందరయ్య ఎన్ ఉమాలక్ష్మి జి ఇందిరమ్మ ఎస్ దీనారాణి ఎం లక్ష్మి సిహెచ్ నాగేంద్ర సిహెచ్ అంజమ్మ ఎస్.కె కాలుష్య బేగం ఎం నాగమణి ఎం మంగమ్మ డి చిన్ని ఎన్ అలివేలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :