సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం మాగనూరు గ్రామ పరిధిలో అక్రమ ఇసుక రవాణా ఆపివేయడం గురించి. మాగనూరు తాసిల్దార్ కి వినతి పత్రం ఇసుక రవాణాను ఆపివేయాలి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మానూర్ మండల కేంద్రంలో ఈరోజు ఎమ్మార్వో గారికి మాగనూర్ మండల కేంద్రంలో ఉన్న రైతులు వాగు పొంటి ఉన్న రైతులందరూ కూడా బోర్లు ఎండిపోవడం ద్వారా పంటలు నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా మంచినీటి సరఫరా కూడా ఆటంకం ఏర్పడింది కనుక ఇలాంటి ఇసుక రావన్న నువ్వు వెంటనే ఆపేయాల్సిందిగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలరాజు డిమాండ్ చేయడం జరిగింది వెంటనే రైతులందరినీ ప్రభుత్వం భవిష్యత్తు ఆలోచించి ఈ ఇసుక రావని ఆపివేయాల్సిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నరసింహులు సాకేత్ నయుము బున్మాన్ రవి మాస్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin