Monday, 27 July 2026 11:32:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

25 వ రోజు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె...

Date : 05 January 2025 04:14 AM Views : 392

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : 25 వ రోజు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయ సంఘాల మద్దతు కు తెలపడం జరిగింది , ఎల్లారెడ్డి మండలం జనవరి 3 -01-2025 నాడు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శుక్రవారం 25వ రోజుకు కొనసాగుతుంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె దీక్ష శిబిరానికి జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా తమ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు అలాగే టిపిటిఎఫ్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు అనిల్ కుమార్ పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కుశాల్ నా టి ఎస్ పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్ వివిధ సంఘాల నాయకులు సైతం దీక్ష శిబిరంలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలుపుతూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని తమ సంఘాల నాయకులు తప్పకుండా కలిసి సామాగ్రా శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడని కోరుతామని తెలిపారు ఆ తర్వాత జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం డి సత్యనారాయణ మాట్లాడుతూ తమకు విద్యాశాఖలో విధినం చేసి రెట్లు రేంజ్ చేయాలని అదే మా పంతం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సాంద్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సెక్రటరీ సంపత్ కుమార్ మహిళా అధ్యక్షురాలు వాసంతి కోశాధికారి భాను ప్రసాద్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :