Sunday, 26 July 2026 08:12:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బూర్గంపాడు లో పాలిబోయిన శ్రీవాణి ప్రచార హోరు...

Date : 22 June 2023 03:28 AM Views : 574

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర రెండవ రోజు పినపాక నియోజకవర్గం బుధవారం బూర్గంపాడు లో కొనసాగింది. ఈ క్రమంలో పాలిబోయిన శ్రీవాణి పలువురు నేతలు కార్యకర్తలు గ్రామంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి అభివృద్ధి పనులను తెలియజేస్తూ ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారంలో వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ విధి విధానాలను వివరిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీవాణి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావతం అవుతాయని పేద మధ్యతరగతి వారికి ధైర్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం కు వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం రైతులకు రెండు లక్షల రుణమాఫీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రైతులకు గిట్టుబాటు ధర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆడపడుచులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రను కొనసాగిస్తున్నారు. యారం శేశిరెడ్డి మంద నాగరాజు వారి సహకారంతో ఈ ప్రజా చైతన్య యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో వీరయ్య రాంబాబు వసంతు రాజు శంకర్ బి రాజు నరసింహారావు వెంకటేష్ మహేష్ చిరంజీవి నాగరాజు కార్తీక్ శ్రీను సోషల్ మీడియా సభ్యులు తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :