Sunday, 26 July 2026 07:08:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మక్తల్ పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకలు...

Date : 26 January 2023 12:41 AM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుండి MLA చిట్టెం రాంమోహన్ రెడ్డి జండా ఊపి జాతీయ దినోత్సవ ర్యాలీని ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా వరకు వివిధ నాయకులతో, అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులన్నారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు సమాజంలో ప్రజలు వివిధ రకాల మూఢ నమ్మకాలు, సామాజిక బందీలుగా ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగం ద్వారా వారికి సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వంతో పాటు సామాజిక బంధీల నుంచి అంబేడ్కర్ విముక్తి కల్పించారన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలు, వేల పుస్తకాలు అధ్యయనం చేసి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పాటు కష్టపడి రాజ్యాంగాన్ని రచించారన్నారని పేర్కొన్నారు. అటువంటి మహానీయుడికి జనవరి 26 రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ అధికారి అనిల్ గౌడ్, ఎస్సై పర్వతాలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :