Monday, 27 July 2026 04:11:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎసిపి రంగస్వామి, సిబ్బంది...

Date : 09 December 2023 10:27 AM Views : 305

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పోలీసు స్టేషన్లో ఇకపై ఎలాంటి పైరవీలు ఉండవని అధికారులపై కూడా ఒత్తిడి ఉండదని వారికి పూర్తి స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉంటుందని, అధికారులు సిబ్బంది బాధితుల పక్షాన నిలబడి న్యాయం ధర్మం పాటించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను స్థానిక ఏసిపి రంగస్వామి, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు తదితరులు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకేలు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన వీర్లపల్లి శంకర్ స్థానిక పోలీస్ అధికారులతో కాసేపు మాట్లాడారు. పోలీసులు న్యాయం ధర్మం వైపు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్లలో పైరవీలు ఉందొద్దని న్యాయం మాత్రమే జరగాలని సూచించారు. అధికారులపై కేసుల విషయంలో ఎవరి ఒత్తిడి ఉండదని అన్నారు. పోలీసు ఉద్యోగుల విషయంలో కూడా ఏలాంటి పైరవీలు ఉండవని ఎవరిని ఉద్దేశపూర్వకంగా మార్చడం, మళ్లీ పెట్టుకోవడం జరగదని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో అండగా నిలబడాలని సూచించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :