సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కోటార్మూర్ వాస్తవ్యులు ప్రొద్దుటూరి రాజేశ్వర్ రెడ్డి గారు అనారోగ్యంతో నిన్న రాత్రి స్వర్గస్తులైనారు వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామ ఎంపీటీసీ మనోజ్ గారి మాతృమూర్తి స్వర్గస్తులైనారు.వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.వినయ్ అన్న తో మండల మాజీ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ ఎలిగేటి రాజు,ఉమ్మేడ బోజన్న, మల్లయ్య, ముత్యం రెడ్డి, నాగిరెడ్డి, ముత్తెన్న, కొంతం మురళీధర్, భుపెందర్, రాజ్ కుమార్, ప్రవీణ్, యోగీత్ లు పాల్గొన్నారు.... నందిపేట్ మండలo ఐలాపూర్ గ్రామ బీజేపీ కార్యకర్త కఠినం రవి కుమార్ గారి సతీమణి ఇటీవలే స్వర్గస్తులైనరు.వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.వినయ్ అన్న తో మండల మాజీ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ ఎలిగేటి రాజు, మల్లయ్య,కొంతం మురళీధర్,భుపెందర్, రాజ్ కుమార్,ప్రవీణ్,యోగీత్ లు పాల్గొన్నారు....
-----------------------
Admin