సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ధ్యగ ఉదయ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు... ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల శివరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పాశ్చాత్య దేశాల సంస్కృతికి అలవాటు పడుతూ భవిష్యత్తును స్వామి వివేకానంద గారి స్ఫూర్తిగా తీసుకొని హిందూ సనాతన సంప్రదాయాలను పాటించాలనిజీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలంటే స్వామి వివేకానంద బాటలో నడవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ సర్వసమ అధ్యక్షులు ఆకుల రాజు పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్ బీసీ మోర్చా అధ్యక్షులు రాజకుమార్ మిర్యాల్కర్ కిరణ్ పెద్దోళ్ల భరత్ భారత్ వినోద్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin