సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర లో భాగంగా కడప లో నిర్వహించిన మిషన్ రాయలసీమ"కార్యక్రమనికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు పాల్గొనిన ఓబులదేవర చెరువు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,హిందూపురం పార్లమెంట్ తెలుగు రైతు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పొగాకు జాకీర్ అహమ్మద్, రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి జెరిపిటి అంజనప్ప ,జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిసం రామాంజనేయులు, పుట్టపర్తి నియోజకవర్గ బిసి సెల్ కార్యదర్శి నాయనకోట ఆంజనేయులు, మండల మైనారిటి సెల్ ప్రధాన కార్యదర్శి డి. శమూన్,యువ నాయకులు గండికోట ఇమ్రాన్, తపాలా రఫీ పాల్గొని లోకేష్ బాబు చేపట్టిన "మిషన్ రాయలసీమ "కార్యక్రమాని సంఖీభవం తెలిపారు
-----------------------
Admin