సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గస్థాయి మాదిగ *స్టూడెంట్ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు .సమావేశ సభాధ్యక్షులు పందిటి నవీన్ కుమార్ మాదిగ మాట్లాడుతూ నూతన కమిటీలు వేస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బొజ్జ సైదులు మాదిగ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి మాదిగ మేళ్లచెరువు మండల అధ్యక్షులు వీరబాబు గారు, దున్నా వంశీ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin