సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి మొహమ్మద్ ఖాజా మైనోద్దిన్ ని షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కోర్డినేటర్ గా నియమించిన సందర్భంగా టీపీసీసీ ప్రసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి కి, సీనియర్ వైస్ ప్రసిడెంట్ డాక్టర్ మల్లు రవి కి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి, ధన్యవాదములు తెలిపిన మొహమ్మద్ ఖాజా మైనోద్దీన్.
-----------------------
Admin