Monday, 27 July 2026 05:03:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం... - ఎమ్మెల్యే సైదిరెడ్డి

Date : 26 October 2023 06:19 AM Views : 214

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలోని 14 వ వార్డులో మరియు 15 వ వార్డులలో శ్రీ కనక దుర్గ దేవి శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలలో భాగంగా చివరి రోజు హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని, శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. తదనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజుర్ నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ ప్రాంత వాసిగా, మన హుజూర్ నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి , సబ్బండ వర్గాల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం..అన్నారు.ప్రజలంతా ఆయురారోగ్యాలు సిరి సంపదలతో..పాడి పంటలతో ఆనందంగా వుండాలని,శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మరియు దేశ, విదేశాలలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణకు దసరా వొక ప్రత్యేక మైన వేడుక అని అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని, విజయాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్పూర్తితో, చెడు మీద మంచి గెలిచి సాధించే విజయానికి సంకేతంగా ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు.తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా జీవించాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించాలని, సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :