Monday, 27 July 2026 10:49:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డేటా ఎంట్రీ ప్రక్రియపై నివేదికలు అందచేయాలి... - జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

Date : 12 October 2023 06:47 AM Views : 235

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ పర్సనల్స్ డేటా ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఎన్నికల విభాగం పర్యవేక్షకులకు సూచించారు. ఈ మేరకు బుధవారం  ఐడిఓసి కార్యాలయంలో ఎన్ఐసి (national informatics centre) విభాగంలో జరుగుతున్న పోలింగ్ పర్సనల్ డేటాని ఎంట్రీ ప్రక్రియ చేయడం జరుగుతున్నదని చెప్పారు.  బుధవారం  వరకు సుమారు 2,118  మంది పోలింగ్ సిబ్బంది డేటా ఎంట్రీ  చేయడం జరిగిందని, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో  1095 పోలింగ్ కేంద్రాలకు  రిజర్వ్ సిబ్బందితో కలిపి దాదాపు 5,300 మంది సిబ్బంది వరకు అవసరమవుతుందని చెప్పారు. డేటా ఎంట్రీ ప్రక్రియపై నివేదికలు అందచేయాలని  సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  సిబ్బంది  డేటా ఎంట్రీ ప్రక్రియను బుధవారం ఎన్నికల విభాగం పర్యవేక్షకులు  ధారా ప్రసాద్, డిటి రంగ ప్రసాద్, ఎన్ఐసి డిఐఓ సుశీల్ కుమార్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్  పూసపాటి సాయి కృష్ణ పరిశీలించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: