Monday, 27 July 2026 05:31:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శివాని పబ్లిక్ స్కూల్ లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి

Date : 20 September 2025 04:42 PM Views : 234

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం శివాని పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారి ఆహ్వానం మేరకు బతుకమ్మ పండుగ సంబరాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగశుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గురువులను గౌరవిస్తూ ఉన్నతమైన స్థానంలో విద్యార్థులు అందరూ ఉండాలని అన్నారు,విద్యార్థి దశ నుండే సేవా భావంతో ఉండాలని కోరారు .మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగ బతుకమ్మ పండుగ, ఈ పండుగ సందర్భంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.మన ప్రకృతిని పూజిస్తు జరుపుకునే పండుగ…ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన మన సంస్కృతి ,సంప్రదాయాలు ప్రతి విద్యార్థికి అర్ధం అయ్యేలా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,అచ్చ దయాకర్,తాళ్లపెల్లి రాము,కొంకిస విఘ్నేష్,జూలూరి మనీష్ ,ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు,ఎద్దు కృష్ణంరాజ్,బానోత్ రాజేందర్,బానోత్ హర్షవర్ధన్ మరియు తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :