Sunday, 26 July 2026 03:56:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవత్వం చాటుకున్న ఎస్ఐ షాహినా...

Date : 24 August 2023 01:47 AM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అనపరెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామంలో నివసిస్తున్న అతి బీద కుటుంబం అయినా తాటి నీలిమ కుటుంబ పరిస్థితిని చూసి చలించిన ఎస్ హెచ్ ఓ షాహినా తన మానవత్వాన్ని చాటుకున్నారు. తొట్టి పంపు గ్రామ సందర్శన నిమిత్తం వెళ్లిన ఎస్సై షాహినా ఆ గ్రామంలో తాటి నీలిమ భర్త మరియు చిన్న పిల్లలతో కలిసి కరెంటు లేకుండా చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటూ అవస్థలు పడుతూ ఉండగా చూసి చెల్లించి సహృదయంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వారికి కరెంటు మీటర్ ఏర్పాటు చేయించినారు అంతేకాకుండా ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా వారికి అభిమానంతో అందజేయడం జరిగింది. ఇందుకుగాను ఎస్ఐ షాహినాను ఆ గ్రామ ప్రజలు ఎంతగానో అభినందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :