Monday, 27 July 2026 09:39:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాన హామీ నెరవేర్చాలి... -తాత మాధవి లత, తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గ ఇంచార్జ్

Date : 10 January 2023 11:56 PM Views : 621

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈనెల 12వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిన సంవత్సరం గోదావరి వరదల సందర్భంగా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం వచ్చి వరద ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని అందుకోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చారు. కానీఇప్పటికి 6 నెలల దాటుతున్న మళ్లీ వర్షాకాలం సీజన్ సమీపిస్తున్న ఇంతవరకు వారు ఇచ్చిన హామీ గాని శాశ్వత పరిష్కారంకోసం 1000 కోట్ల రూపాయలు ఎక్కడ అని ప్రశ్నించారు. హామీ ఎప్పుడు అమలు చేస్తారని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ తాతా మాధవి లత మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, ప్రజల భద్రత కూడా ముఖ్యమని ఒకసారి 100 కోట్లని మళ్లీ ఒకసారి వచ్చి వెయ్యి కోట్లని మాయమాటలతో ప్రజలను మాయ చేయడం కాదని ఈ పర్యటనకు వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ఈ జిల్లాకు రావాలని లేనిచో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనను మహిళల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బూర్గంపాడు మండల ప్రజల తరఫున అడ్డుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు. టిడిపి పార్టీ తరఫున ఆందోళన తప్పదని హెచ్చరికలు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :