Sunday, 26 July 2026 03:44:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది...

Date : 14 February 2023 12:27 AM Views : 611

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం , సారపాక శక్తి కేంద్రంలో ఈరోజు శక్తి కేంద్ర ఇంచార్జ్ bjp కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకట్ రెడ్డి ఆధర్యంలో ,సారపాక సెంటర్లో ఈరోజు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.. ఈ మీటింగ్ కు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ kcr తన పాలనలో ఒక్క అబద్ధం ఆడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని తెలిపారని. అసలు కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ఒక్క నిజమైన మాట్లాడారా అని విమర్శించారు... ప్రధాని నరేంద్ర మోడీ గారి సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు ఉచితంగా రేషన్, కరోనా వ్యాక్సిన్లల తో పాటు, ఇంటి నిర్మాణం కొరకు నిధులు విడుదల, గ్రామపంచాయతీ అభివృద్ధికి మంచి వర్ణ ప్రణాళికల ద్వారా నిధులు విడుదల చేస్తే దారి మళ్లించి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు... దళితులకు మూడు ఎకరాల, భూమి పంపిణీ గిరిజన బంధు, 12% రిజర్వేషన్, డబల్ బెడ్ రూమ్స్ ,కేజీ టు పీజీ విద్య, నిరుద్యోగభృతి వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కిన Brs ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు... ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు బీరకా సాయిశ్రీను , జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్ ,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గుగులోతు బాలు నాయక్, మొరంపల్లి బంజర సర్పంచ్ భూక్య దివ్యశ్రీ ,బి ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు , కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు భూక్య వెంకటేశ్వర్లు, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మహిళా మండల ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ , మండల మహిళఅధ్యక్షురాలు అనిత, ఓబిసి మండల అధ్యక్షుడు వెలిశెట్టి రామారావు ,మరియు పిచ్చయ్య నాయుడు, బిజ్జం వెంకటరెడ్డి ,బిజెపి కార్యకర్తలు, ప్రజలు తదితలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :