సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం అమర వరం గ్రామంలో బహు జన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాపోలు నవీన్ కుమార్ గడప గడప కు తిరుగుతూ బి ఆర్ ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ బిజెపి పార్టీలు కానీ ఈ పార్టీల వల్ల పేద చిన్నా సన్న కారు రైతులకు గాని పేదలకు గాని చేసినది అభివృద్ధి గాని ఏమీ లేదని నీతి నిజాయితీతో ముందుకు వస్తున్న పేదల పక్షాన పోరాడే బి ఎస్ పి గుర్తు ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యమని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ బహు జన్ సమాజ్ పార్టీ సామాన్యుడి పార్టీ, ఇది పేదవాని పార్టీ ,ఇది కర్షకుల పార్టీ ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది బహుజనుల పార్టీ ఇది అన్ని వర్గాల తరుపున నిలబడే పార్టీ అని బీసీ, యస్సి, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలు అందరు ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి కొండ మిది నర్సింహ రావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్ద పంగ ఉపేందర్, నియోజకవర్గ అధ్యక్షులు జీలకర్ర రామస్వామి, అమర వరపు వెంకటేశ్వర్లు, యడ వెల్లి కృష్ణవేణి, నాగార్జున, బొజ్జ పవన్ కుమార్, పల్లె సతీష్, విజయ్, రాజు, మధు, సతీష్, గండ మళ్ళ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin