Monday, 27 July 2026 02:34:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజనుల విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయించిన వార్డెన్, ప్రిన్సిపాల్...

Date : 06 August 2024 08:52 AM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం ఆగస్టు 5వ తేదీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ఎస్ టి గిరిజన వసతి గృహంలో జరిగిన సంఘటన గిరిజన విద్యార్థుల చేత వసతి గృహంలో చపాతీలు చేయిస్తున్న వార్డెన్, ప్రిన్సిపాల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. వసతి గృహంలో సిబ్బంది కొరతగా ఉంటే పై అధికారులకు తెలియజేసి సిబ్బంది కొరత లేకుండా చూడవలసిన వార్డెన్ ప్రిన్సిపాల్ పిల్లల చేత వెట్టి చాకిరి చేయించి పబ్బం గడుపుకోవటం చాలా విడ్డూరంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహములోని వార్డెన్ విద్యార్థులను భయపెట్టి భయాందోళనలకు గురి చేస్తూ విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయించడం క్షమించరా నేరమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు నిరీక్షణ బాబు హుటా హుటున గిరిజన వసతి గృహానికి వచ్చి పరిశీలించగా హాస్టల్ సిబ్బందిని విద్యార్థులను సపరేటుగా విచారించి వాస్తవాలు తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా నిరీక్షణ బాబు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల చేత విలేకరులే చపాతీలు చేయించారని విలేకరులపైనే ఈ నేరం మోపటం చాలా యుడ్డూరంగా ఉందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిరీక్షణ బాబు గిరిజన వసతి గృహం లోని ఇబ్బందిని. వార్డెన్, ప్రిన్సిపాలులను సమర్ధించి మాట్లాడడం వారికి అనుకూలంగా మాట్లాడడం మొత్తం విలేకర్లే చేయించారని వారిపై నెపము మోపటం చాలా బాధాకరమైన విషయమని రాజకీయ నాయకులు ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ఎక్కడ అన్యాయం జరిగిన జరిగిన సంఘటనను బయటికి తీసి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :