సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం రైల్వే స్టేషన్లో 5 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని మూడు రోజులు కాకముందే మరోసారి జిఆర్బి పోలీసుల తనిఖీల్లో రూ. 2 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై రైల్వే క్యాంటీన్ వద్ద పోలీసులకు రెండు బ్యాగులు అనుమానస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా రూ. 2 లక్షల విలువైన 9 కేజీల గంజాయి లభ్యమైంది అయితే బ్యాగులు ఎవరు తీసుకువచ్చారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు ఈ తనిఖీల్లో రైల్వే ఎస్సై భాస్కరరావు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు....
-----------------------
Admin